MARVEL STUDIOS UNVEILS FIRST TRAILER FOR “THE MARVELS”

THE MARVELS”

Telugu Super news,Hyderabad,April 12,2023:In Marvel Studios’ “The Marvels,” Carol Danvers aka Captain Marvel has reclaimed her identity from the tyrannical Kree and taken revenge on the Supreme Intelligence. But unintended consequences see Carol shouldering the burden of a destabilized universe. When her duties send her to an anomalous wormhole linked to a Kree revolutionary, her powers become entangled with that of Jersey City super-fan Kamala Khan, aka Ms. Marvel, and Carol’s estranged niece, now S.A.B.E.R. astronaut Captain Monica Rambeau. Together, this unlikely trio must team up and learn to work in concert to save the universe as “The Marvels.” 

The film stars Brie Larson, Teyonah Parris, Iman Vellani, Samuel L. Jackson, Zawe Ashton and Park Seo-joon. Nia DaCosta directs, and Kevin Feige is the producer. Louis D’Esposito, Victoria Alonso, Mary Livanos and Matthew Jenkins serve as executive producers. The screenplay is by Megan McDonnell, Nia DaCosta, Elissa Karasik and Zeb Wells.

Marvel Studios’ “The Marvels” hits theatres on November 10 in English, Hindi, Tamil and Telugu.

English Link: https://youtu.be/xBukTKAsH2k

Hindi Link: https://youtu.be/LHq6F3UsDDI

Tamil Link: https://youtu.be/cMSUtgb_OH0

Telugu Link: https://youtu.be/2Bh_vw3u1lE

MARVEL STUDIOS UNVEILS FIRST TRAILER FOR “THE MARVELS”

Wipro Consumer Care Announces Its 7th edition of the Santoor Scholarship Program, 2022-23

Wipro Consumer Care in collaboration with Wipro Cares has launched the seventh edition of the Santoor Women’s Scholarship Program in the States of Karnataka, Andhra Pradesh and Telangana. For the first time, the scholarship will also be launched in Chhattisgarh. Santoor Scholarship aims to financially support girls from disadvantaged backgrounds who are keen to pursue their higher education, 

Students in Karnataka, Andhra Pradesh, Telangana and Chhattisgarh who have passed 10th and 12th grade from a Government school/college and have enrolled in a degree program with a duration of minimum three years, at a recognised institution are eligible to apply for the scholarship. 

Commenting on the initiative Mr S Prasanna Rai, Vice President – Marketing, Wipro Consumer Care & Lighting, said, “This year in total we are offering 1800 scholarships in four States. We have enhanced the scholarship in the 3 states of Karnataka, Andhra Pradesh, Telangana from 300 scholarship per state to 500 per state. For the first time, we are launching the scholarship in Chhattisgarh and will be providing 300 scholarships. Over the last six years more than 4500 deserving women students from under privileged background have been able to pursue their dream education and become a graduate.” 

The application window is open from August 18th to September 18th, 2022. Students can apply online through the website www.santoorscholarships.com. Wipro Consumer Care believes that education is a key enabler of social change. Empowering girls with better education help in building a just, equitable and humane society.

Inspiring content creators across India, Canon unveils EOS R10 in an experiential

Inspiring-content-creators-

Canon today introduced a one of its kind immersive event series titled #FindYourStory for content creators powered by its latest vlogging heartthrob, the EOS R10. The multi city initiative is aimed at not only familiarizing creators with Canon’s avant-garde vlogging imaging technology but also the skills needed to create exceptional content through specialized workshops by industry mentors.

With the tremendous rise of digital technology and proliferation of social media, content-creation has witnessed a pivotal growth empowered by local storylines. In an endeavor to unlock the potential of creators across India, the event will take place across top 20 towns in the next few months

Appealing to the millennial audience, the first leg of the series was kickstarted at the Museo Camera Centre for Photographic Arts in Gurugram. To curate an exclusive preview for the EOS R10, the invite only event provided customers with a hands-on experience and included riveting workshops by Canon EOS Ambassadors, leading influencers Isa Khan and Niki Mehra and workshops by Sennheiser and Instagram.

Commenting on the activation, Mr. Manabu Yamazaki, President and CEO, Canon India, said “At Canon, we lay great impetus on the growth of photography and videography culture through our innovative product line-up and customer centric market activations. In recent times, we have seen social media democratize the field of content creation across regions and borders. Catering to this segment, we are extremely elated to unveil the latest EOS R10, the perfect companion for content creators and further bring forth initiatives that can help their career grow manifold. Understanding the huge potential that content creator/vlogger segment holds in today’s time, our vision is to empower and upskill the influencer community with focused products and workshops that help them conquer the world of creativity.”

Speaking about the #FindYourStory initiative, he further adds, “This experiential activation is in sync with our larger focus of striking the right chords with the millennial customer group. With the EOS R10, we aim to meet the diverse needs of content creators while serving as an affordable entry-point into Canon’s EOS R system mirrorless technology. Compact and powerful, the Canon EOS R10 is best suited for content creators to #FindTheirStory and narrate it in unique ways through everyday vlogs, reels and shoot in any given environment.”

While the workshops at the event helped enhance product knowledge, it also entailed a number of Instagrammable thematic zones where creators could put their skills to test. Content shot exclusively on the newly unveiled EOS R10 was projected across the event, enticing customers to witness a world of unimaginable creation now possible with the lightweight EOS R10.

Its compact size, built-in popup-style flash and microphone make the EOS R10 the finest choice for vloggers and photo enthusiasts. Whether you are a parent looking to capture precious moments of your child’s milestones; an avid traveller looking for a compact shooting experience; or someone hoping to start your own YouTube channel; the EOS R10 is designed to help create captivating photos and videos with ease.

Superior Image Quality: EOS R10’s new 24.2 megapixel APS-C sensor is designed to provide additional telephoto effect by increasing the focal length by approximately 1.6x while retaining its resolution of 24.2-megapixels, allowing even more creative freedom for post-processing. With a wide normal ISO speed range of 100 to 32 000, the EOS R10 can deliver clean low-noise images even in low-light situations.

High Speed, High Precision: It can perform high-speed continuous shooting at up to 15 fps with the mechanical shutter with AF/AE tracking. The high-speed burst of up to 23fps with the silent electronic shutter* is useful for situations such as concerts, interviews, and wildlife photography. Shutter sound can be activated for electronic shutter if required.

Intelligent Tracking and Recognition: Accurately tracks what matters most. The EOS R10 inherits EOS R3’s ability to differentiate elements within the frame and determine which subject to track. The EOS R10 can recognise people, vehicles and animals – such as cats, dogs and birds – tracking them as they move anywhere in the frame. 

Vlog on the Move: The EOS R10 records uncropped 4K UHD movies processed from rich 6K RGB data for higher image quality with less moiré and minimal colour distortion and noise.

In-Camera Panorama: For the first time in EOS cameras, the Panorama Shot (SCN mode) feature is now available in the EOS R10. Create breathtaking panorama shots in-camera. Capture up to 200 shots at a time and let the camera merge them to form a high-resolution, high-quality panorama shot.

In-Camera Focus Bracketing: By using the Focus Bracketing feature in the EOS R10, users can set a range from 2 – 999 shots to achieve wider depth of field within a scene.

Portable Build: Designed to be lightweight and compact, the EOS R10 uses a sturdy aluminum alloy body for its internal structure to keep the weight at only 429g.

విశ్వక్ సేన్, ఐశ్వర్య జంటగా స్వీయ దర్శకత్వంలో అర్జున్ సినిమా..

tsn
tsn

తెలుగు సూపర్ న్యూస్ డాట్ కామ్, హైదరాబాద్, జూన్ 23,2022: యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు హీరోయిన్ గా స్ట్రైట్ తెలుగు మూవీ ప్రొడక్షన్ నెంబర్ వన్ మూవీ రామానాయుడు స్టూడియో లో ఓపెనింగ్ జరిగింది. మూవీ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ ని అభినందించారు పవన్ కళ్యాణ్.

tsn

ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు హాజరైన యూనిట్ కి అభినందనలు అందించారు. విశ్వక్ సేన్, ఐశ్వర్య జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో అర్జున్ నిర్మిస్తున్నారు.

జక్కన్న మాస్టర్ ప్లాన్… మహేష్ బాబు ఫాన్స్ కి గుడ్ న్యూస్…

డైరెక్టర్ రాజమౌళి రామ్ చరణ్ , ఎన్టీఆర్ తో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీని తెరకెక్కించారు .. ఈ కాంబినేషన్ , అలానే పేట్రియాటిక్ స్టోరీ కావడంతో , ఈ మూవీ పై ప్రేక్షకుల్లో హై ఎక్సపెక్టేషన్స్ నెలకొన్నాయి .. ఇక డైరెక్టర్ రాజమౌళి తొలిసారిగా ఒక ఫిక్షన్ స్టోరీని తీసుకొని తన ఊహ ను జ్యోడించి ఈ సినిమాను భారీ కాస్టింగ్ తో తెరకెక్కించారు .. రాజమౌలి సినిమా అంటేనే ఒక పెద్ద విజువల్ గ్రాండియర్ , సెట్స్ , గ్రాఫిక్స్ , మరియు ఎమోషన్ , యాక్షన్ ఎలిమెంట్స్ , సెంటిమెంట్స్ ఇలా అన్ని కలిసి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉంటుంది .. ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ సాంగ్స్ , సెంటిమెంట్ సీన్స్ రాజమౌళి టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది ..ఇక ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు .. ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .. వీరిద్దరి కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. మహేష్ బాబు కోసం విజేంద్రప్రసాద్ ఒక యాక్షన్ ఎడ్వెంచర్ స్టోరీ రెడీ చేసినట్లు వార్తలు వచ్చాయి .

మహేష్ బాబు కి స్టోరీ రాయాలి అంటే చాలా కష్టం అని విజయేంద్రప్రసాద్ తెలిపారు , మహేష్ బాబు సినిమా కోసం నిర్మాత కే.ఎల్‌.నారాయణ కూడా సిద్ధంగా ఉన్నారు .. ఇక అసలు విషయానికి వెళ్ళితే .. రాజమౌళి టేకింగ్ కు ఎవరు ఫిదా అవ్వలిసిందే .. రాజమౌళి సినిమాల్లో ఉండే కామన్ పాయింట్ ఎమోషన్ విత్ యాక్షన్ .. మహేష్ బాబు సినిమాలు కనుక చూసినట్లు అయితే , షార్ట్ డైలాగ్స్ , ఇంటెన్స్ యాక్టింగ్ , ఫైట్స్ , కామిడీ టైమింగ్ ఇలా మహేష్ మార్క్ ఉంటాయి .. ఇక రాజమౌళి మూవీ అంటే మహేష్ బాబు మేకోవర్ అవ్వలిసిందే ……. మహేశ్‌ను రాజమౌళి ఎలా ప్రెజెంట్ చేస్తారు ? స్టోరీ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి సోషల్ మీడియా చాలా వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఈ మూవీ గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది … ఈ మూవీ సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో జేమ్స్‌ బాండ్‌ తరహా కథతో ఈ సినిమా రూపొందనుందని కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే వీటిపై జక్కన్న టీమ్ ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. ఈ మూవీ గురించి మరొక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది .. రాజమౌళి- మహేశ్‌తో సినిమా ఎప్పుడు మొదలుపెడుతున్నారో ఒక క్లారిటీ ఇచ్చారు. మహేశ్‌తో సినిమా అంటేనే కథ పక్కాగా ఉండాలి. అందుకే ప్రీ ప్రొడక్షన్‌కు సుమారు 7 నెలల సమయం పట్టొచ్చు. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలో షూటింగ్‌ను పట్టాలెక్కిద్దామనుకుంటున్నాను’ అని తెలుస్తుంది .. . ఇక మహేశ్‌ ప్రస్తుతం సర్కారువారి పాట సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు .. ఈ , మూవీ పూర్తయిన తర్వాతనే రాజమౌళి సినిమా షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది. .. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న జక్కన్న .. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని మహేష్ బాబు ప్రాజెక్ట్ మీదనే పూర్తిగా ఫోకస్ పెట్టనున్నాడు , అయితే రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ గురించి రోజురోజుకు ఏదోఒక న్యూస్ సోషల్ మీడియా లో వస్తూనే ఉంది .. ఈ మూవీ కి సంబంధించి , అసలు స్టోరీ ఏమిటి ? , కాస్టింగ్ ఎవరు ? ఎంత బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ సినిమా వచ్చేంత వరకు ఎదురుచూడాలిసిందే ….

ఒకే సారి ముగ్గురు స్టార్ హీరో లను లైన్ లో పెట్టిన త్రివిక్రమ్…

మాటల మాంత్రికుడు ” 2020 లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల వైకుంఠపురములో మూవీ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు .. ఆల వైకుంఠపురములో మూవీ తరువాత త్రివిక్రమ్ కొంత గ్యాప్ తీసుకొని , ప్రిన్స్ మహేష్ తో హ్యాట్రిక్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు .. ఈ మూవీ కి సంబంధించి త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ , కాస్టింగ్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు .. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు , ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది , సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో జాయిన్ అవుతాడు

అసలు విషయానికి వెళ్ళితే .. సర్కారు వారు పాట సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది .. ఈలోపు త్రివిక్రమ్ టైమ్ అసలు వృధా చేయకుండా , మధ్యలో బీమ్లా నాయక్ మూవీకి స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ని అందించాడు , ప్రస్తుతం మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది అని తెలుసుకున్న త్రివిక్రమ్ , ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కి ఇంకాస్త మెరుగులు దిద్దుతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. మహేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ది హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో సినిమా పూర్తి కాగానే ,, ఆ తరువాత తాను చేయబోయే తరువాత మూవీస్ ని కూడా లైన్ లో పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ,, ఈ క్రమంలో మరో రెండు బడా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. అయితే ఈ బడా ప్రాజెక్ట్స్ లో నటించే స్టార్స్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ పేర్లు గట్టిగా వినపడుతున్నాయి , త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ మూవీస్ చేసాడు ,అలానే ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ వంటి ఇండస్ట్రీ హిట్ అందించాడు , సో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు – అల్లు అర్జున్ , ఎన్టీఆర్ కు మంచి స్నేహ బంధం ఉంది …

త్రివిక్రమ్ ఇటీవల ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లను కలిసినట్లు తెలుస్తుంది .. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు , ఆ తరువాత డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ ఒక సినిమా చేస్తున్నాడు , అలానే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు .. అల్లు అర్జున్, తారక్ ఇద్దరూ త్రివిక్రమ్‌తో పని చేయడానికి ఎప్పుడు సిద్దమే … . ప్రస్తుతానికి ఈ రెండు ప్రాజెక్ట్‌ల కు సంబంధించి స్క్రిప్ట్‌లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది … 2022 ముగిసేలోపు మహేష్ బాబు సినిమా షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, వచ్చే ఏడాది తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ ఖాతాలో ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు, అనిల్ రావిపూడి లతో సినిమాలు ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమా చేస్తూనే అట్లీ, బోయపాటి శ్రీను మూవీస్ లైన్ లో ఉన్నాయి ..ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ – స్లో అండ్ స్టడీ మెథడ్ , స్లో టేకింగ్ , కి ఫుల్ స్టాప్ పెట్టి , కాళీ సమయంలో పలు స్క్రిప్ట్ పనులు చకా చకా మొదలు పెడుతున్నాడు . అలానే మహేష్ బాబు ప్రాజెక్ట్ అయిన తరువాత అసలు గ్యాప్ లేకుండా రెండు ప్రాజెక్ట్స్ ను పట్టాలెక్కించే పని లో ఉన్నట్లు తెలుస్తుంది .. మొత్తానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ , తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కడ ఎనౌన్స్ చేయలేదు , కానీ సోషల్ మీడియా లో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివిస్ చేయబోయే మూవీస్ గురించే చర్చ…

సెకండ్ సినిమాతో ఫేడ్ అవుట్ అయిన అజయ్ భూపతి

అర్జున్‌ రెడ్డి సినిమా భారీ హిట్ అవ్వడంతో మన టాలీవుడ్ లో డైరెక్టర్స్ మరియు నిర్మాతలు బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి బాగా ఇష్టపడుతున్నారు .. డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచిన అజయ్‌ భూపతి దర్శకుడిగా కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ఆర్‌ఎక్స్‌ 100.. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది . ఆర్‌ఎక్స్‌ 100 సినిమా ట్రైలర్స్ , టీజర్స్ , మరియు సాంగ్స్ , పాయల్ రాజ్ పుత్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ..దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా నేటివిటి నేపథ్యంగా రాసుకొన్న కథ గ్రామీణ వాతావరణం అద్దం పట్టింది. ఫీల్‌గుడ్ అంశాలతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తూ చివరగా ఎమోషనల్ అంశాలతో ముగించడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది .. ఆర్‌ఎక్స్‌ 100 మొదటి సినిమాతో నే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లోనూ మరియు ఇండస్ట్రీ లోను అందరి చేత మంచి ప్రశంసలు అందుకున్నారు .. 2018 లో రొమాంటిక్ యాక్షన్ డ్రామా గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ‘ ఆర్ఎక్స్ 100 ‘ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా హీరో కార్తికేయ కు మంచి గుర్తింపు లభించింది ..

ఆర్‌ఎక్స్‌ 100 సినిమా తరువాత డైరెక్టర్ అజయ్ భూపతి చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని ‘మహాసముద్రం’ అనే సినిమాను తెరకెక్కించారు ..మహాసముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమా తో పక్కా హిట్ కొడతా అని ధీమా వ్యక్తం చేశారు . మహా సముద్రం సినిమా స్టోరీ ముందుగా చాలా పెద్ద హీరోలకు వినిపించిన డైరెక్టర్ అజయ్ భూపతి ఫైనల్ గా హీరో శర్వానంద్ , మరియు సిద్ధార్థ్‌ తో తెరకెక్కించారు .. . మొదటి సినిమా తో బోల్డ్ కంటెంట్ తో బిగ్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తన రెండవ సినిమా ‘మహాసముద్రం’ సినిమా తో మటుకు ఫేడ్ అవుట్ అయిపోయారు .. తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి గురించి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి , ప్రస్తుతం అజయ్ మాహాసముద్రం సినిమా తరువాత ఏ హీరో కోసం స్టోరీ రెడీ చేస్తున్నారు అనే విషయం పై ఇప్పటివరకు క్లారిటీ లేదు ,అలానే సోషల్ మీడియా , మరియు ట్విట్టర్ లోను ప్రేక్షకులు నెక్స్ట్ సినిమా ఏ హీరో తో అని అడిగిన ప్రశ్న కు కూడా డైరెక్టర్ అజయ్ భూపతి సమాధానం ఇవ్వడం లేదు ..మొత్తానికి డైరెక్టర్ అజయ్ భూపతి మాహాసముద్రం సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమా అనేది ఇన్ని రోజులు అయిన ఎనౌన్స్ మెంట్ చేయలేదు .. అలానే ఈ డైరెక్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా లేరు ..మొత్తానికి డైరెక్టర్ అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా ఏ హీరో తో కమిట్ అయ్యారు అసలు ఏ హీరో కోసం స్టోరీ రెడీ చేస్తున్నారు అనే విషయం పై పూర్తిగా క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే ..

బాలయ్య లో మరో కోణాన్ని చూపిస్తానంటున్న అనిల్ రావిపూడి…

బాలయ్య లో మంచి కామిడీ టైమింగ్ ఉంది అనిల్ రావిపూడి…         

మన టాలివుడ్ దర్శకుల్లో ఒక్కో డైరెక్టర్ స్టైల్ ఆఫ్ టేకింగ్ ఒక్కోలా ఉంటుంది .. కొంతమంది దర్శకులు మాస్ సినిమాలు బాగా తీయగలరు , మరి కొంతమంది ఫ్యామిలీ సినిమాలు బాగా హాండెల్ చేయగలరు , మరికొంత మంది కమ్మర్షియల్ సినిమాలు బాగా హాండెల్ చేయగలరు ఏది ఏమి అయిన ప్రేక్షకులు కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు ఆదరిస్తారు , మన దగ్గర ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో కొంత మంది అపజయం అనేదే లేని డైరెక్టర్స్ కొంత మంది ఉన్నారు , వారిలో డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి , కొరటాల శివ , మరియు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి .. ప్రస్తుతం రాజమౌళి , కొరటాల శివ తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి కి మంచి డిమాండ్ ఉంది .. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సినిమాకు స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఎలా రాసుకుంటారో , అలానే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా తన సినిమాలకు తానే అన్ని రాసుకుంటారు , అనిల్ రావిపూడి సినిమాలు అన్ని కామిడీ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్స్ అవుతున్నాయి ..

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ఈ యంగ్ డైరెక్టర్ తో ఒక్క సినిమా అయిన చెయ్యాలి అని మన హీరోలు క్యూ కడుతున్నారు ..ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్ -2 సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ -3 సినిమాను తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది ..ఎఫ్ – 3 సినిమా తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి – నందమూరి బాలకృష్ణ తో సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. ప్రస్తుతం బాలకృష్ణ – అఖండ్ సినిమా లో నటిస్తున్నారు , ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది , అఖండ సినిమా తరువాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య ఒక సినిమా చేస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి .. ఎఫ్ – 3 సినిమా తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి , మహేష్ బాబు తో సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి , కానీ ప్రస్తుతము మహేష్ బాబు డైరీ కాలి లేదు , మహేష్ బాబు చేతిలో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి , ఈ నేపథ్యంలో మహేష్ బాబు తో సినిమా చేయాలన్నా రాజమౌళి – మహేష్ సినిమా పూర్తి అయితేనే – వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది .. ఎఫ్ -3 సినిమా తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా పక్కాగా చేస్తున్నారు , దీనికి సంబంధించి స్క్రిప్ట్ కూడా పూర్తి అయింది .గోపీచంద్ మలినేని తో బాలకృష్ణ సినిమా పూర్తి కాగానే , అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కనున్నది . మొత్తానికి బాలయ్య బాబు కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏటువంటి సబ్జెక్ట్ రెడీ చేసారో , అలానే , వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఎప్పుడు మొదలు అవుతుంది అనే విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే …

మెగా ఆఫర్ దక్కించుకున్న రష్మిక…

మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక...

మెగా స్టార్ చిరంజీవి -డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి , సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది . ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి , మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు . మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ..

గడ్ ఫాదర్ సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ తో సినిమా చేస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి , అలానే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్సుమెంట్ చేస్తూ డైరెక్టర్ బాబీ పోస్టర్ రిలీజ్ చేశారు .. డైరెక్టర్ బాబీ తో మెగా స్టార్ చిరంజీవి సినిమా పూర్తి కాగానే , చిరు ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి ..టాలీవుడ్ లో చలో, భీష్మ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్లో చిరంజీవి సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి .. భీష్మ సినిమా తరువాత డైరెక్టర్ వెంకీ కుడుముల ఏ సినిమా ఎనౌన్సుమెంట్ చేయలేదు , భీష్మ సినిమా తో డీసెంట్ హిట్ అందుకొన్న వెంకీ కుడుముల చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మహేష్ బాబు కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి .. ఫైనల్ గా వెంకీ కుడుముల తన దగ్గర ఉన్న స్టోరీ తో మెగా స్టార్ చిరంజీవి కి వినిపించారు , ఈ స్టోరీ కి ఇంప్రెస్ అయినా మెగా స్టార్ , డైరెక్టర్ వెంకీ కుడుముల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తుంది ..

డైరెక్టర్ వెంకీ కుడుముల – మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో మెగా స్టార్ చిరంజీవి సరసన పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక ను తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. వెంకీ కుడుముల – నాగ శౌర్య కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా చలో , ఈ సినిమాలో నాగశౌర్య సరసన – రష్మిక హీరోయిన్ గా నటించింది .. చలో సినిమాలో రష్మిక నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు , అలానే వెంకీ కుడుముల – నితిన్ కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమాలో సెకండ్ టైమ్ రష్మిక నే మల్లి రిపీట్ చేశారు ఈ యువ దర్శకుడు .. చిరంజీవి 150 వ సినిమా లో యంగ్ హీరోయిన్ కాజల్ ని సెలెక్ట్ చేశారు , ఆ తరువాత వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాలో అనుష్క ,మరియు తమన్నా ని ఎంపిక చేసుకున్నారు , అలానే కొరటాల శివ చేస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ సెలెక్ట్ అయింది . ప్రస్తుతము ఈ యంగ్ డైరెక్టర్ మెగా స్టార్ చిరంజీవి తో చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా రష్మిక ను తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి . మొత్తానికి వెంకీ కుడుముల – మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా లో మెగా స్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా రష్మిక ను తీసుకోబోతున్న వార్తల్లో నిజం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరకు ఎదురుచూడాలిసిందే …

ఎన్టీఆర్ కి జోడి గా జాన్వీ కపూర్ ఫిక్స్…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “అరవింద సమేత వీర రాఘవ” .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెట్ హిట్ అందుకుంది .. ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు .. ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , మరియు ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేసి , ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి , అందులోనూ పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా మేకింగ్ విషయం లోను డైరెక్టర్ రాజమౌళి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు .. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు ,

ప్రస్తుతము డైరెక్టర్ కొరటాల శివ మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తున్నాడు .. కొరటాల శివ ది – ఎన్టీఆర్ ది హిట్ కాంబినేషన్ వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . కొరటాల శివ సినిమా అంటే ఎదో కొత్తదనం ఉంటుంది మరియు మెసేజ్ కూడా ఉంటుంది .. ..ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నారు , తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా మొదటగా కియారా అద్వానీ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. మొత్తానికి కియారా అద్వానీ బదులుగా జాన్వీ కపూర్ ని ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. ప్రస్తుతము కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది .. కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా కు సంబంధించి ఎనౌన్సమెంట్ అయితే జరిగింది కానీ , ఈ సినిమాకు సంబంధించి కాస్ట్ అండ్ కృ గురించి ఫైనల్ చేయలేదు చిత్ర యూనిట్ .. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. మొత్తానికి కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది అని వస్తున్న వార్తల్లో క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే ..

1 2 3