స్పీడ్ పెంచుతున్న వైష్ణవ తేజ్ …

గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా కమిట్ అయిన పంజా వైష్ణవ తేజ్  

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తో హీరోగా టాలీవుడ్ లో కి పరిచయము అయ్యారు . సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఉప్పెన సినిమా తో డైరెక్టర్ గా ,మరియు , పంజా వైష్ణవ తేజ్ హీరో గా లాంచ్ చేసే భాద్యతను తీసుకున్నారు .. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. ఉప్పెన సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ , వైష్ణవ తేజ్ యాక్టింగ్ , బుచ్చిబాబు టేకింగ్ , మరియు దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ అన్ని కుదిరి హిట్ అవ్వడమే కాకుండా డైరెక్టర్ బుచ్చి బాబు మరియు వైష్ణవ తేజ్ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మంచి ప్రశంసలు అందుకున్నారు .. మొదటి సినిమా తో హిట్ అందుకోవడమే కాకుండా వంద కోట్ల క్లబ్ లో చేరారు పంజా వైష్ణవ తేజ్ .. ఉప్పెన సినిమా తరువాత పంజా వైష్ణవ తేజ్ కు చాలా ఆఫర్స్ వచ్చాయి . మొదటి సినిమా లవ్ బ్యాక్ డ్రాప్ చేసిన వైష్ణవ తేజ్ ఆ తరువాత సినిమా ఏది అయినా డిఫెరెంట్ గా చెయ్యాలని అనుకున్నారు …

ఉప్పెన సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పంజా వైష్ణవ తేజ్ ,కొంత గ్యాప్ తీసుకొని తన సెకండ్ సినిమా క్రిష్ డైరెక్షన్ లో కొండపోలం సినిమా లో నటించారు .. క్రిష్‌ లాంటి టాలెంటెడ్‌ డైరక్టర్‌ తెరకెక్కించడంతో ‘కొండపొలం’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొండ పొలం సినిమా తో డీసెంట్ హిట్ అందుకున్నాక పంజా వైష్ణవ తేజ్ తరువాత సినిమా ఏమిటి ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అని క్లారిటీ లేదు .. కొండ పొలం సినిమా తరువాత పంజా వైష్ణవ తేజ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు .. పంజా వైష్ణవ తేజ్ తన చేయబోయే సినిమాలు గురించి సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి .. వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 లో కొత్త చిత్రం నిఱిమిస్తున్నారు అని తెలుస్తుంది .. ప్రస్తుతం పంజా వైష్ణవ తేజ్ స్పీడ్ పెంచి వరుసగా ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుండగా, బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ తరువాత షైన్ స్క్రీన్ బ్యానర్‌లో ఒక సినిమా చేస్తున్నాడు ..ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్ 2 లోను తను ఒక సినిమా చేయడానికి సిద్దమౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి .. మొత్తానికి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పంజా వైష్ణవ తేజ్ సినిమా ఎప్పుడు మొదలౌతుందో అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే …

గని సినిమా నుండి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ …

గని సినిమా నుండి మరో పోస్టర్ రిలీజ్ ...

మెగా హీరోల్లో వరుణ్ తేజ్ స్టోరీస్ సెలెక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది . రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ , కెరీర్ మొదటి నుంచి విభిన్నమైన స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో గా ఎదిగారు ..ముకుంద సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన వరుణ్ తేజ్ , మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నా , ఈ సినిమాలో తన నటనకు , ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి .. ఆరు అడుగుల అందగాడు , మంచి ఫిజిక్ , యాక్టింగ్ లో ఈజ్ కనపరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొని తనకంటూ అభిమానుల హృదయం లో మంచి స్థానం సంపాదించుకున్నారు .. పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి కావలిసిన లక్షణాలు అన్ని వరుణ్ తేజ్ కు ఉన్నాయి , కానీ ఒక్క సాలిడ్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నారు .. 2019 లో డైరెక్టర్ హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా ‘గద్దలకొండ గణేష్‌’ . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ , వరుణ్ తేజ్ యాక్టింగ్ , వరుణ్ తేజ్ లుక్స్ , మరియు కామిడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ అందుకుంది .. ‘గద్దలకొండ గణేష్‌’ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని “గని” మరియు ‘ఎఫ్ 3’ సినిమాలు చేస్తున్నారు ..మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా కోసం మెగా హీరో వరుణ్ తేజ్ చాలా స్పెషల్ గా విదేశాల్లో అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్స్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తుంది .. . కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమాను అల్లు బాబీ మరియు సిద్దు ముద్ద లు సంయుక్తంగా అల్లు అరవింద్ సమర్పణలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. గని సినిమాలో హీరోయిన్ గా వరుణ్ కు జోడీగా సాయి మంజ్రేకర్ నటించిన విషయం తెల్సిందే. గని సినిమా ను డిసెంబర్ 3న థియేటర్ల ద్వారా విడుదల చేస్తున్నారు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి , మోషన్ పోస్టర్ ,మరియు వరుణ్ తేజ్ కు సంబంధించి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా , హీరోయిన్ పోస్టర్ రిలీజ్ చేయలేదు , మొదటి మోషన్ పోస్టర్ లో వరుణ్ తేజ్ బాక్సింగ్ చేస్తున్నట్లు గా పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ , హీరోయిన్ కు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేయలేదు , అంతే కాకుండా ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సింగ్ పోస్టర్ కాకుండా సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్సమెంట్ చేస్తూ వరుణ్ తేజ్ , మరియు హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. మొత్తానికి వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా దీపావళి సందర్భంగా రెండో పోస్టర్ రిలీజ్ చేయడం , ఈ పోస్టర్ లో మెగా హీరో వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్ సాయి మంజ్రేకర్ ,గులాబీ పూలు పట్టుకొని ,హీరో వరుణ్ తేజ్ పక్కన ఉండటం ఈ పోస్టర్ ని చూసి మెగా హీరోలు అందరూ సంతోషపడుతున్నారు …

గీత ఆర్ట్స్ బ్యానర్ లో దర్శకుడు కరుణ కుమార్…

గీత ఆర్ట్స్ లో డైరెక్టర్ కరుణకుమార్ సినిమా అఫీషియల్ ఎనౌన్సమెంట్ …

1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘పలాస 1978’. రక్షిత్‌, నక్షత్ర జంటగా తెరకెక్కిన ఈ చిత్రంతో కరుణకుమార్‌ అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. రివెంజ్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది .. సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “రంగస్థలం ” ఈ సినిమా కూడా వాస్తవా సంఘటనల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. “పలాస 1978 ” సినిమా ఎనౌన్స్ చేస్తూ , మోషన్ పోస్టర్ , మరియు క్యారెక్టర్స్ పరిచయము చేస్తూ ఒక్కక్కరి లుక్ రిలీజ్ చేసి , ఈ సినిమా గురించి భారీ అంచనాలు క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. పలాస సినిమా క్యారెక్టర్స్ పరిచయం కోసం డైరెక్టర్ పూరి , మరియు సుకుమార్ , ముందుకు వచ్చి బాగా ప్రమోట్ చేశారు .. మొదటి సినిమా నే విభిన్నమైన స్టోరీ ని సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ కరుణకుమార కు ఈ సినిమా హిట్ అవ్వడమే కాకుండా , ప్రేక్షకుల దగ్గర నుంచి , మరియు ఇండస్ట్రీ లో నుండి మంచి ప్రశంసలు అందుకున్నారు ..

“పలాస 1978 ” సినిమా డీసెంట్ హిట్ తరువాత డైరెక్టర్ కరుణకుమార చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు .. పలాస సినిమా చుసిన స్టార్ నిర్మాత అల్లు అరవింద్ సినిమా బాగుంది అని మెచ్చుకొని , గీత ఆర్ట్స్ లో ఒక సినిమా చెయ్యాలి అని కోరి అడ్వాన్స్ ఇచ్చారు అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి ..పలాస 1978 వంటి డీసెంట్ హిట్ తరువాత , డైరెక్టర్ కరుణకుమార కు చాలా పెద్ద ఆఫర్స్ వచ్చాయి , కానీ ఇండస్ట్రీ స్లో అండ్ స్టడీ పద్దతిని ఫాలో అయి ,కొంత గ్యాప్ తీసుకొని ,హీరో సుధీర్ బాబు తో శ్రీదేవి షోడా సెంటర్ అనే సినిమా తెరకెక్కించారు .. సుధీర్ బాబు చివరిగా చేసిన “వి ” సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది .. అలానే పలాస సినిమా తరువాత డైరెక్టర్ కరుణకుమార్ ఈ సారి మంచి కమర్షియల్ సినిమా చేద్దాము అని డిసైడ్ అయి , హీరో సుధీర్ బాబు తో శ్రీదేవి షోడా సెంటర్ అనే సినిమా డైరెక్ట్ చేశారు .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్ టాక్ తెచ్చుకుంది .. శ్రీదేవి షోడా సెంటర్ లాంటి హిట్ సినిమా తరువాత డైరెక్టర్ కరుణ కుమార్ మల్లి కొంత గ్యాప్ తీసుకొని , బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు .. డైరెక్టర్ కరుణ కుమార్ – ఈ సారి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సీనిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు .. గీత ఆర్ట్స్ బ్యానర్ , టాలెంటెడ్ డైరెక్టర్స్ , మరియు కొత్త డైరెక్టర్స్ ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు , ఇక పలాస దర్శకుడు కరుణ కుమార్ తో జీఏ2లో సినిమా త్వరలో ఉంటుంది అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. పలాస సినిమా చూసిన స్టార్ నిర్మాత అల్లు అరవింద్ డైరెక్టర్ కరుణకుమార కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు .. మొత్తానికి అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కరుణ కుమార్ దర్శకుడిగా సినిమా ప్రారంభమైంది. బన్నీ వాసు- విద్య మాధురి ఈ చిత్రానికి నిర్మాతలు.

మరో సారి రిపీట్ కానున్న త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ ..

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ సెట్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ …

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అల వైకుంఠపురములో .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. అల వైకుంఠపురములో సినిమా బన్నీ కెరీర్ లో నే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమా ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్..

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా రెండు పార్ట్స్ గా రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి .. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఫోకస్ అంతా పుష్ప సినిమా మీదనే ఉంది .. అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు ఈ సినిమా తెలుగు , హిందీ , తమిళ్ , మలయాళం , కన్నడ లో రిలీజ్ అవుతున్నాయి . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మూడు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఈ సినిమా గురించి భారీ హైప్ క్రియేట్ చేసింది చ్చిత్ర యూనిట్ .. అల్లు అర్జున్ పుష్ప సినిమా తరువాత – అల్లు అర్జున , వేణు శ్రీ రామ్ డైరెక్షన్ లో ఐకాన్ , మరియు ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా , బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ బోయపాటి శ్రీను తో పక్కా మాస్ సినిమా ఉంటుంది అని రీసెంట్ గా కొన్ని వార్తలు వినిపించాయి .. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకొని , బన్నీ హీరో గా మరో మెట్టుకి ఎక్కారు , అల వైకుంఠపురములో సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాకుండా , హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది . అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ది హిట్ కాంబినేషన్ , గతంలో అల్లు అర్హున తో చేసిన జులాయి , మరియు “సన్నాఫ్ సత్యమూర్తి” సినిమాలు రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకున్నాయి .. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ సినిమా గా “అల వైకుంఠపురములో” సినిమాను తెరకెక్కించ్చారు .. ప్రస్తుతము త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేశారు , ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు శెరవేగంగా జరుగుతున్నాయి .. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ప్రచార కార్యక్రమంలో అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరితో పాటు తమన్‌తో కలిసి దిగిన ఫొటోను నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా లో పంచుకున్నారు.. వరుడు కావలెను’ సినిమా ప్రొమోషన్ కు గెస్ట్ లు గా అల్లు అర్జున్ , మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు ఎటెండ్ అయ్యారు , అంతే కాకుండా సాక్షి సినిమా అవార్డ్స్ కార్యక్రమంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాకు గాను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు , మరియు అల్లు అర్జున్ కి అవార్డ్స్ రావడం జరిగింది , త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో బాగా వార్తలు వినిపిస్తున్నాయి .. ప్రస్తుతము త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు , అలానే అల్లు అర్జున్ పుష్ప సినిమా తో ఫుల్ బిజీగా ఉన్నారు , మరి సోషల్ మీడియా లో త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని వచ్చే వార్తల్లో ఎంత వరకు నిజం ఉందొ లేదో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే …

బోయపాటి శ్రీను అల్లు అర్జున్ మూవీ లేటెస్ట్ అప్ డేట్

బోయపాటి శ్రీను-అల్లు అర్జున్ కాంబో లో మూవీ ఫిక్స్ ...

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అల వైకుంఠపురములో .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. అల వైకుంఠపురములో సినిమా బన్నీ కెరీర్ లో నే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమా ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా తరువాత తానూ చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రతాలు తీసుకుంటున్నారు .. అల వైకుంఠపురములో సినిమా తరువాత తాను ఏ డైరెక్టర్ తో ఎలాంటి స్టోరీ ని ఒకే చెయ్యాలి , కొత్త స్టోరీస్ ను చాలా జాగ్రత్తగా వినడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా రెండు పార్ట్శ్ గా తెరకెక్కిస్తున్నారు , ఈ సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది .. పుష్ప సినిమా పూర్తి కాగానే అల్లు అర్జున్ , డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ , మరియు వేణు శ్రీ రామ్ , ప్రశాంత్ నీల్ లైన్ లో పెట్టినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. పుష్ప సినిమా తరువాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ ఐకాన్ అని చిత్ర పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమా తరువాత , డైరెక్టర్ కొరటాల శివ కూడా అల్లు అర్జున్ కోసం పవర్ఫుల్ స్టోరీని రెడీ చేసినట్లు సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ .. ప్రస్తుతము కొరటాల శివ ఆచార్య సినిమా చేస్తున్నారు , ఈ సినిమా పూర్తి అయినా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు , మరి తారక్ తో సినిమా పూర్తి కాగానే కొరటాల శివ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎనౌన్సుమెంట్ చేస్తారు .. ప్రస్తుతానికి బన్నీ ఫోకస్ అంతా పుష్ప సినిమా మీదనే ఉంది .. పుష్ప సినిమా పూర్తి అయిన తరువాతనే బన్నీ తన నెక్స్ట్ సినిమా అనౌన్సుమెంట్ చేస్తారు ….

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో చాలా రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. బోయపాటి శ్రీను – రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా వినయ విధేయ రామ , ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , అండ్ మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచింది .. వినయ విధేయ రామ సినిమా తరువాత బోయపాటి శ్రీను కొంత గ్యాప్ తీసుకొని , బాలయ్యతో హ్యాట్రిక్ సినిమా గా అఖండ సినిమాను తెరకెక్కిస్తున్నారు , బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి .. బోయపాటి శ్రీను అఖండ సినిమా తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ తమిళ్ స్టార్ సూర్య తో చేయబోతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు కూడా వచ్చాయి , అలానే కన్నడ స్టార్ యశ్ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి …

ఈ వార్తలు అన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ , అల్లు అర్జున్ – బోయాపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా ఉండబోతుంది అని గత కొంత కాలంగా సోషల్ మీడియా లో వార్తలు గట్టిగా వినిపించాయి , ఇక అసలు విషయానికి వెళ్ళితే , బోయపాటి శ్రీను అఖండ సినిమా పూర్తి కాగానే మాస్ మహారాజ్ రవితేజ , మరియు అల్లు అర్జున్ కోసం స్టోరీస్ రెడీ చేసుకొన్నారు . అయితే మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా తరువాత ఖిలాడీ సినిమా చేస్తున్నారు ఈ సినిమా తరువాత ఇంకో సినిమా సెట్స్ మీద ఉన్నది . ఈ క్రమంలో మొత్తానికి బోయపాటి మళ్లీ బన్నీ తో సినిమా ఖరారు అయినట్లే తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో తెరకెక్కిన సరైనోడు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. భారీ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా బన్నీ కెరీర్ లోనే భారీ వసూళ్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. గీతా ఆర్స్ట్ సాధించిన బ్లాక్ బస్టర్ వసూళ్లలో మగధీర సినిమా తర్వాత సరైనోడు సినిమానే నిలిచింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి అఖండ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు .. బన్ని సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం పుష్పలో నటిస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంది అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి….. పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ – తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఉంటుందా లేక డైరెక్టర్ వేణు శ్రీ రామ్ తో ఐకాన్ సినిమా ఉండబోతుందా అనే విషయం పై క్లారిటీ రావాలంటే కొద్దీ రోజులు ఆగాలిసిందే ……..