CRUNCHYROLL ONBOARDS RASHMIKA MANDANNA TO CELEBRATE ANIME ACROSS INDIA

Telugu super news,National, July 20, 2023:Crunchyroll, the world’s ultimate home for anime, is announcing today that actress Rashmika Mandanna is partnering with Crunchyroll to celebrate her love of anime across India. 

Mandanna will join forces with Crunchyroll at various events and activations, helping share her enthusiasm and introduce more fans across India to the breadth and depth of what they can experience on Crunchyroll.  Her well-known love for anime includes titles across romance, action and fantasy as well as iconic franchises like Naruto, Cardcaptor Sakura and Bleach. 

“Rashmika Mandanna’s passion for anime is contagious, energizing, and impossible to ignore,” said Rahul Purini, President of Crunchyroll. “We are excited to partner with her and invite millions in India to dive into the fantastical worlds, rich stories and complex characters that are beloved by her and millions around the globe as we build the ultimate home for anime in India together.”

“As an avid anime fan, I am thrilled to join hands with Crunchyroll and become a part of their family. It is an incredible brand that is committed to promoting anime globally,” said Mandanna. “Anime transcends the boundaries of culture, uniting everyone through the power of stories, and I cannot wait for more and more people to experience and embark on this journey with Crunchyroll as they bring the best titles in multiple Indic languages. I am excited to meet and engage with my fellow fans and explore the infinite worlds of Anime together!”

Debuting in 2016, Rashmika is a versatile and award-winning actor, known for her acting prowess in Kannada, Telugu, Hindi & Tamil Cinema. She enjoys a huge fanbase across the nation and was declared as the ‘National Crush of India’ by Google in 2020. Apart from her stunning skills as an actor and dancer, Indian fans adore her happy-go-lucky nature and style statement.

Rashmika Mandanna announced as the brand ambassador for Epson India

Telugu super news,Hyderabad,June 9th,2023:Epson, a world leader in digital and printing solutions, today announced that popular Indian film actress Rashmika Mandanna will be its brand ambassador in India. The renowned actress will collaborate with Epson to promote its products in India and will first feature in a multi-media campaign being launched for Epson EcoTank Printers in June. The campaign will focus on the economical and environment friendly benefits of Epson’s hugely successful EcoTank printers.


In collaborating with the versatile actress known for her performances across Kannada, Telugu, Hindi
and Tamil cinema, Epson is hoping to leverage Rashmika’s popularity to reach a wider audience across
the country, particularly the younger generation.


Speaking on her association with Epson India, Rashmika said, “I am delighted to be associated with
Epson India and to promote the sustainable and cost-effective printing solutions being offered by them.
Epson EcoTank printers are amazing and the Heat Free Technology used in them is revolutionary. I am
excited and eager to spread the message of change.”


Tushad Talati, Director Brand & Communication of Epson India, said, “We are thrilled to have Rashmika
Mandanna as our brand ambassador. Through this campaign we hope to reach a wider audience to
spread awareness about the amazing Heat-Free Technology in Epson EcoTank printers and its benefits of
environment friendly and economical printing. This association will help us communicate how Epson
products deliver purposeful value that enriches lives and helps create a better world.”


Epson EcoTank printers use Heat Free Technology, which consumes less power, generates less e-waste,
and helps save on printing costs. This technology embodies Epson’s philosophy of efficient, compact,
and precise innovation.

అల్లు అర్జున్ కలెక్షన్స్ సునామీ.. 2 రోజుల్లో ‘పుష్ప’ 116 కోట్ల గ్రాస్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. మొదటి రోజు 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. రెండో రోజు కూడా అదే జోరు చూపించాడు. తొలిరోజు 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు మరో 45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాస్తున్నాడు అల్లు అర్జున్. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప. రెండో రోజు కూడా ఈ చిత్రానికి అన్నిచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. మూడో రోజు కూడా అద్భుతంగా ఓపెన్ అయింది. అల్లు అర్జున్ మాస్ స్టామినాకు ఇది నిదర్శనం. ఆయన పర్ఫార్మెన్స్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. పుష్ప సినిమాను కేవలం అల్లు అర్జున్ కోసమే చూడొచ్చు అనేలా థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు ఆడియన్స్. కేవలం తెలుగులోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో అయితే అంచనాలకు మించి అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది పుష్ప. అల్లు అర్జున్ ఐకానిక్ ఇమేజ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 116 కోట్ల గ్రాస్ వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పుష్ప సినిమాను నిర్మించారు.

మెగా ఆఫర్ దక్కించుకున్న రష్మిక…

మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక...

మెగా స్టార్ చిరంజీవి -డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి , సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది . ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి , మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు . మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ..

గడ్ ఫాదర్ సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ తో సినిమా చేస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి , అలానే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్సుమెంట్ చేస్తూ డైరెక్టర్ బాబీ పోస్టర్ రిలీజ్ చేశారు .. డైరెక్టర్ బాబీ తో మెగా స్టార్ చిరంజీవి సినిమా పూర్తి కాగానే , చిరు ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి ..టాలీవుడ్ లో చలో, భీష్మ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్లో చిరంజీవి సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి .. భీష్మ సినిమా తరువాత డైరెక్టర్ వెంకీ కుడుముల ఏ సినిమా ఎనౌన్సుమెంట్ చేయలేదు , భీష్మ సినిమా తో డీసెంట్ హిట్ అందుకొన్న వెంకీ కుడుముల చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మహేష్ బాబు కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి .. ఫైనల్ గా వెంకీ కుడుముల తన దగ్గర ఉన్న స్టోరీ తో మెగా స్టార్ చిరంజీవి కి వినిపించారు , ఈ స్టోరీ కి ఇంప్రెస్ అయినా మెగా స్టార్ , డైరెక్టర్ వెంకీ కుడుముల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తుంది ..

డైరెక్టర్ వెంకీ కుడుముల – మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో మెగా స్టార్ చిరంజీవి సరసన పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక ను తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. వెంకీ కుడుముల – నాగ శౌర్య కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా చలో , ఈ సినిమాలో నాగశౌర్య సరసన – రష్మిక హీరోయిన్ గా నటించింది .. చలో సినిమాలో రష్మిక నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు , అలానే వెంకీ కుడుముల – నితిన్ కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమాలో సెకండ్ టైమ్ రష్మిక నే మల్లి రిపీట్ చేశారు ఈ యువ దర్శకుడు .. చిరంజీవి 150 వ సినిమా లో యంగ్ హీరోయిన్ కాజల్ ని సెలెక్ట్ చేశారు , ఆ తరువాత వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాలో అనుష్క ,మరియు తమన్నా ని ఎంపిక చేసుకున్నారు , అలానే కొరటాల శివ చేస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ సెలెక్ట్ అయింది . ప్రస్తుతము ఈ యంగ్ డైరెక్టర్ మెగా స్టార్ చిరంజీవి తో చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా రష్మిక ను తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి . మొత్తానికి వెంకీ కుడుముల – మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా లో మెగా స్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా రష్మిక ను తీసుకోబోతున్న వార్తల్లో నిజం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరకు ఎదురుచూడాలిసిందే …

బిడ్డా ఇది నా అడ్డా… అల్లు అర్జున్ వార్నింగ్

పుష్ప సినిమా నుండి నాల్గో సాంగ్ రిలీజ్

     

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “అల వైకుంఠపురములో” , ఈ సినిమా వీరిద్దరి కి హ్యాట్రిక్ కాంబినేషన్ , ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమా ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ . పుష్ప సినిమా టీజర్ లో అల్లు అర్జున్ తగ్గేదేలే అనే డైలాగ్ ఎందుకు చెప్పారో కానీ తెలియదు కానీ ఈ సినిమాలో మటుకు సాంగ్స్ , ఫైట్స్ , లొకేషన్స్ , హీరోయిజం , బన్నీ క్యారెక్టర్ లో సుకుమార్ ఎక్కడ తగ్గట్లేదు .. పుష్ప సినిమా నుండి మూడు సాంగ్స్ రిలీజ్ చేసి , మూడు సాంగ్స్ కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడం , ఆర్య , ఆర్య 2 సినిమాల తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప రావడం అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి .

అల్లు అర్జున్ ఏ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన అభిమానులు పుష్ప సీనిమా గురించి గోల చేస్తున్నారు .. పుష్ప సినిమా సబ్జెక్ట్ పెద్దది కావడంతో ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన రష్మిక మందన్నా ఫస్ట్ టైమ్ నటిస్తున్నది .. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాల్గో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది .. ఈ క్రమంలో ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ’అంటూ సాగే నాల్గో పాట ను నవంబర్ 19న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది సుకుమార్ టీమ్ ..ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లో గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో ఎర్రటి నిలువు బొట్టు పెట్టుకుని సోఫాలో స్టైల్‌గా కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది .. పుష్ప సినిమా నుండి వస్తున్న నాల్గో సాంగ్ పక్కా మాస్ సాంగ్ గా అభిమానులను అలరించనుంది . సుకుమార్ సినిమాలో మాస్ సాంగ్స్ కు ఒక స్టైల్ ఉంది అలానే మాస్ సాంగ్స్ కంపోజింగ్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు .. మొత్తానికి నవంబర్ 19న పుష్ప సినిమా నుండి నాల్గో సాంగ్ ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు …