ఒకే సారి ముగ్గురు స్టార్ హీరో లను లైన్ లో పెట్టిన త్రివిక్రమ్…

మాటల మాంత్రికుడు ” 2020 లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల వైకుంఠపురములో మూవీ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు .. ఆల వైకుంఠపురములో మూవీ తరువాత త్రివిక్రమ్ కొంత గ్యాప్ తీసుకొని , ప్రిన్స్ మహేష్ తో హ్యాట్రిక్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు .. ఈ మూవీ కి సంబంధించి త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ , కాస్టింగ్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు .. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు , ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది , సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో జాయిన్ అవుతాడు

అసలు విషయానికి వెళ్ళితే .. సర్కారు వారు పాట సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది .. ఈలోపు త్రివిక్రమ్ టైమ్ అసలు వృధా చేయకుండా , మధ్యలో బీమ్లా నాయక్ మూవీకి స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ని అందించాడు , ప్రస్తుతం మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది అని తెలుసుకున్న త్రివిక్రమ్ , ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కి ఇంకాస్త మెరుగులు దిద్దుతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. మహేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ది హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో సినిమా పూర్తి కాగానే ,, ఆ తరువాత తాను చేయబోయే తరువాత మూవీస్ ని కూడా లైన్ లో పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ,, ఈ క్రమంలో మరో రెండు బడా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. అయితే ఈ బడా ప్రాజెక్ట్స్ లో నటించే స్టార్స్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ పేర్లు గట్టిగా వినపడుతున్నాయి , త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ మూవీస్ చేసాడు ,అలానే ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ వంటి ఇండస్ట్రీ హిట్ అందించాడు , సో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు – అల్లు అర్జున్ , ఎన్టీఆర్ కు మంచి స్నేహ బంధం ఉంది …

త్రివిక్రమ్ ఇటీవల ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లను కలిసినట్లు తెలుస్తుంది .. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు , ఆ తరువాత డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ ఒక సినిమా చేస్తున్నాడు , అలానే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు .. అల్లు అర్జున్, తారక్ ఇద్దరూ త్రివిక్రమ్‌తో పని చేయడానికి ఎప్పుడు సిద్దమే … . ప్రస్తుతానికి ఈ రెండు ప్రాజెక్ట్‌ల కు సంబంధించి స్క్రిప్ట్‌లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది … 2022 ముగిసేలోపు మహేష్ బాబు సినిమా షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, వచ్చే ఏడాది తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ ఖాతాలో ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు, అనిల్ రావిపూడి లతో సినిమాలు ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమా చేస్తూనే అట్లీ, బోయపాటి శ్రీను మూవీస్ లైన్ లో ఉన్నాయి ..ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ – స్లో అండ్ స్టడీ మెథడ్ , స్లో టేకింగ్ , కి ఫుల్ స్టాప్ పెట్టి , కాళీ సమయంలో పలు స్క్రిప్ట్ పనులు చకా చకా మొదలు పెడుతున్నాడు . అలానే మహేష్ బాబు ప్రాజెక్ట్ అయిన తరువాత అసలు గ్యాప్ లేకుండా రెండు ప్రాజెక్ట్స్ ను పట్టాలెక్కించే పని లో ఉన్నట్లు తెలుస్తుంది .. మొత్తానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ , తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కడ ఎనౌన్స్ చేయలేదు , కానీ సోషల్ మీడియా లో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివిస్ చేయబోయే మూవీస్ గురించే చర్చ…

రాజమౌళి కి చెక్ పెడుతున్న పవర్ స్టార్…

   ఆర్ ఆర్ ఆర్  సినిమాకు పోటీగా భీమ్లా నాయక్...


వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తరువాత ఎనౌన్స్ చేసిన సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ప్రస్తుతం పవన్ క్రిష్ కాంబినేషన్ లో ‘హరి హర వీర మల్లు’ అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మరియు రానా తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు .. మలయాళంలో పెద్ద విజయవంతమైన ‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’ సినిమాను తెలుగు లో రీమేక్ చేస్తున్నారు .. ఈ సినిమా కు సంబంధించి ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ ఎనౌన్సుమెంట్ చేసినప్పటినుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి , పవన్ కళ్యాణ్ మరియు రానా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇటు ఇండస్ట్రీ లోను ,అభిమానుల్లోనూ ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి .. ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్న సినిమా కావడంతో అభిమానులందరూ ఈ సినిమా గురించి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు …. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని టీజర్ , మరియు పాటలను చిత్ర యూనిట్ విడుదల చేయగా అభిమానుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ..

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది .. జనవరి 12 న భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్ కు డైరెక్టర్ రాజమౌళి గట్టి షాక్ ఇచ్చారు .రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన రిలీజ్ చేస్తున్నారు .. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ గురించి సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. భీమ్లా నాయక్ సినిమాను చెప్పినట్టుగానే సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయాలని నిర్మాత లు గట్టిగా నిర్ణయించుకున్నారు …. భీమ్లా నాయక్ సినిమా నిర్మాత నాగ వంశీ ఈ సినిమాను ఖచ్చితంగా సంక్రాంతి కే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వస్తున్న ఈ వార్తల ప్రకారం చూస్తే ఈ సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్ భీమ్లా నాయక్, రాదే శ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ ఉన్నట్లుగా తెలుస్తుంది …

మహేష్ 28 వ సినిమా కోసం కాంప్రమైజ్ అవుతున్నత్రివిక్రమ్…

నిర్మాతల పెట్టిన కండీషన్స్ ను ఫాలో అవుతున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్”….

సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి వచ్చిన మరో బిగ్‌ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగెస్ట్ హిట్ అందుకుంది .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు మహేష్ బాబు యాక్టింగ్ , మరియు ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం , మహేష్ బాబు కామెడీ టైమింగ్ , అనిల్ రావిపూడి టేకింగ్ అన్ని సినిమాకు ప్లస్ అయి మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది ..

“సరిలేరు నీకెవ్వరు” సినిమా తరువాత మహేష్ బాబు కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ పరుశురామ్ డైరెక్షన్ లో సర్కారీ వారు పాట అనే సినిమా చేస్తున్నారు .. ఈ సినిమా మోషన్ ఫొతేర్స్ , మరియి టీజర్ తో ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. సర్కారీ వారు పాటు సినిమా సెట్స్ మీద ఉండగా మహేష్ బాబు – త్రివిక్రమ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు , మహేష్ బాబు సైన్ కెరీర్ చూసినట్లు అయితే , కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా కొన్ని ప్రయోగాలు కూడా చేసాడు , భరత్ అనే నేను సినిమా , మరియు మహర్షి , మరియు “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని , మహేష్ బాబు ఫుల్ ఫామ్ మీద ఉన్నారు .. ప్రస్తుతము మహేష్ బాబు ఫోకస్ అంతా సర్కారు వారు పాట సినిమా మీదనే ఉంది .. సర్కారు వారు పాట సినిమా తరువాత మాహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేయనున్నాడు , మహేష్ – త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్ , వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తరువాత డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మహేష్ బాబు కోసం సాలిడ్ స్టోరీ రెడీ చేసారు.. సర్కారు వారి పాట’ సినిమా పట్టాలపై ఉండగానే మహేశ్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అతడు , మరియు ఖలేజా సినిమా తరువాత , దాదాపు 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ కాంబినేషన్ లో సినిమా రావడం , మహేష్ బాబు ని ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారో అనే క్యూరియాసిటీ మహేష్ అభిమానుల్లో ఉంది .. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్టును రెడీ చేసినట్లు తెలుస్తుంది .. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది .. ఈ సినిమా బడ్జెట్ విషయం లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు నిర్మాతలు కొన్ని కండిషన్స్ పెట్టినట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. త్రివిక్రమ్ శ్రీనివాస్ , నిర్మాతల కోరిక మేరకు ఆయన ముందుగా అనుకున్న బడ్జెట్‌లో కొంత తగ్గిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది ..మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా బడ్జెట్ విషయంలో ఈ న్యూస్ ఎందుకు వైరల్ అవుతుంది అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే .మహేష్ సినిమా బడ్జెట్ విషయంలో పక్కా క్లారిటీ తో ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్”….

మరో సారి రిపీట్ కానున్న త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ ..

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ సెట్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ …

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అల వైకుంఠపురములో .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. అల వైకుంఠపురములో సినిమా బన్నీ కెరీర్ లో నే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమా ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్..

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా రెండు పార్ట్స్ గా రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి .. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఫోకస్ అంతా పుష్ప సినిమా మీదనే ఉంది .. అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు ఈ సినిమా తెలుగు , హిందీ , తమిళ్ , మలయాళం , కన్నడ లో రిలీజ్ అవుతున్నాయి . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మూడు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఈ సినిమా గురించి భారీ హైప్ క్రియేట్ చేసింది చ్చిత్ర యూనిట్ .. అల్లు అర్జున్ పుష్ప సినిమా తరువాత – అల్లు అర్జున , వేణు శ్రీ రామ్ డైరెక్షన్ లో ఐకాన్ , మరియు ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా , బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ బోయపాటి శ్రీను తో పక్కా మాస్ సినిమా ఉంటుంది అని రీసెంట్ గా కొన్ని వార్తలు వినిపించాయి .. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకొని , బన్నీ హీరో గా మరో మెట్టుకి ఎక్కారు , అల వైకుంఠపురములో సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాకుండా , హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది . అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ది హిట్ కాంబినేషన్ , గతంలో అల్లు అర్హున తో చేసిన జులాయి , మరియు “సన్నాఫ్ సత్యమూర్తి” సినిమాలు రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకున్నాయి .. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ సినిమా గా “అల వైకుంఠపురములో” సినిమాను తెరకెక్కించ్చారు .. ప్రస్తుతము త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేశారు , ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు శెరవేగంగా జరుగుతున్నాయి .. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ప్రచార కార్యక్రమంలో అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరితో పాటు తమన్‌తో కలిసి దిగిన ఫొటోను నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా లో పంచుకున్నారు.. వరుడు కావలెను’ సినిమా ప్రొమోషన్ కు గెస్ట్ లు గా అల్లు అర్జున్ , మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు ఎటెండ్ అయ్యారు , అంతే కాకుండా సాక్షి సినిమా అవార్డ్స్ కార్యక్రమంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాకు గాను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు , మరియు అల్లు అర్జున్ కి అవార్డ్స్ రావడం జరిగింది , త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో బాగా వార్తలు వినిపిస్తున్నాయి .. ప్రస్తుతము త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు , అలానే అల్లు అర్జున్ పుష్ప సినిమా తో ఫుల్ బిజీగా ఉన్నారు , మరి సోషల్ మీడియా లో త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని వచ్చే వార్తల్లో ఎంత వరకు నిజం ఉందొ లేదో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే …

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పవన్ – రానా లేటెస్ట్ పిక్ …..

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పవన్ – రానా లేటెస్ట్ పిక్ …..

           భీమ్లా  నాయక్  సినిమా  లేటెస్ట్   వర్కింగ్  స్టీల్..                                               

వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తరువాత ఎనౌన్స్ చేసిన సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ప్రస్తుతం పవన్ క్రిష్ కాంబినేషన్ లో ‘హరి హర వీర మల్లు’ అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మరియు రానా తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు .. మలయాళంలో పెద్ద విజయవంతమైన ‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’ సినిమాను తెలుగులో తెలుగు లో రీమేక్ చేస్తున్నారు .. ఈ సినిమా కు సంబంధించి ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ ఎనౌన్సుమెంట్ చేసినప్పటినుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి , పవన్ కళ్యాణ్ మరియు రానా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇటు ఇండస్ట్రీ లోను ,అభిమానుల్లోనూ ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి .. భీమ్లా నాయక్‌ సినిమా నుండి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ,ఇప్పటికే పవన్ టీజర్ కు సంబంధించి సోషల్ మీడియా లో పవన్ అభిమానుల నుంచి భారీ లెవెల్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది .. పవన్ కళ్యాణ్ టీజర్ తో పాటు రానా టీజర్ కూడా రిలీజ్ చేసి , అభిమానులకు ఈ సినిమా మీద అంచనాలను పెంచేలా చేసింది చిత్ర యూనిట్ .. టైటిల్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తుండగా , మరో హీరోగా రానా కనిపించనున్నారు, ఈ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుడంతో సినిమా మీద భారీ క్రేజ్ ఏర్పడింది ……ఈ సినిమా కు సంబంధించి ఓక పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది , ఈ పిక్ లో పవన్ కళ్యాణ్ , రానా ఇద్దరు కలిసి విశ్రాంతి తీసుకున్నటు ఈ పిక్ లో కనబడుతుంది .. పవన్ కళ్యాణ్ గళ్ళ లుంగీ సాధారణ బ్లూ షర్ట్ లో కనబడుతుంటే , రానా వైట్ అండ్ వైట్ షర్ట్ పంచ కట్టు తో ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది .. ఈ పిక్ చూసి అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు ..